Friday, 20 August 2021

ఆప్ఘన్ లో భారతీయులకు చుక్కలు-కాబూల్ చేరేందుకు కష్టాలు- విమానాల్లో సీట్ల కరవు-ప్రత్యేక సెల్

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో భారత్ కు పరుగులు తీస్తున్న మన వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ఘనిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వీరంతా రాజధాని కాబూల్ కు చేరేందుకు రవాణా సదుపాయాలు కరవవడం, అదే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్టులో నెలకొన్న పరిస్దితులు వీరికి ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. దీంతో వీరిని సురక్షితంగా స్వదేశానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gkHwZc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour