Thursday, 12 August 2021

మీ రాజధానేదీ ? -చెప్తే అక్కడే పెట్టుబడి పెడతాం-జగన్ సర్కార్ పై ఇన్వెస్టర్ల ఒత్తిడి

ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం .... మీ రాజధానేదో చెబితే అక్కడ పెడతాం.. లేకపోతే కనీసం ప్రధాన పారిశ్రామిక హబ్ ఏదో చెబితే అక్కడైనా పెడతాం.. ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్... ఇప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి దారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఇది. మూడు రాజధానుల ప్రక్రియ మొదలు కాక ముందు అమరావతిలో పెట్టుబడులకు మొగ్గు చూపిన వారంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UecD0F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour