Thursday, 12 August 2021

యూపీఎస్సీ పరీక్షలో బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్, కంటతడి

కోల్ కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సేవల కోసం నిర్వహించిన పరీక్షల్లో బీజేపీ అడగమన్న ప్రశ్నలే అడుగుతోందని, ఈ చర్యలు దాని పునాదిని బలహీనపరుస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ కన్నీటిపర్యంతమయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UecJp3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour