Monday, 30 August 2021

అమానుషం : మహిళను వివస్త్రను చేసి కళ్ళలో కారం కొట్టి గంట సేపు కర్రలతో దాడి చేస్తూ ఊరేగింపు !!

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళను వివస్త్రను చేసి, కళ్ళల్లో కారం కొట్టి దాడిచేసి ఆమెను ఊరేగించిన ఘటన సంచలనంగా మారింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించి, నాగరికంగా బ్రతుకుతున్న నేటి రోజుల్లోనూ జరుగుతున్న ఇటువంటి అవాంఛనీయ ఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. ప్రేయసిపై అనుమానంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jpzWyj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour