మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తిపై అతని అత్త కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మల్కాజ్గిరి పరిధిలోని అడ్డగుట్ట పోచమ్మ దేవాలయం సమీపంలో దుండుగళ్ల నాని(28) అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి 2015లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WFkHIR
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment