Monday, 30 August 2021

అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త... మద్యానికి బానిసై కూతురిని వేధిస్తున్నందుకు...మద్యానికి బానిసై భా

మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తిపై అతని అత్త కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మల్కాజ్‌గిరి పరిధిలోని అడ్డగుట్ట పోచమ్మ దేవాలయం సమీపంలో దుండుగళ్ల నాని(28) అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి 2015లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WFkHIR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour