Monday, 9 August 2021

అమానుషం... అప్పుడే పుట్టిన పసికందు నోటికి ప్లాస్టర్.. చెరువులో విసిరేసిన దుర్మార్గులు

బిహార్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. పుట్టి ఒక్కరోజు కూడా గడవని ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఓ నీటి గుంటలో పడేశారు. శిశువు ఏడవకుండా నోటికి ప్లాస్టర్ వేసి... ప్లాస్టిక్ బ్యాగులో కుక్కేశారు. అయితే అదృష్టవశాత్తు ఆ శిశువు నోటికి వేసిన ప్లాస్టర్ ఊడిపోవడంతో... ఆ పసికందు ఏడుపు విని స్థానికులకు వినిపించింది. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xxwipR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour