Monday, 9 August 2021

ఇక ఆంత్రాక్స్ వంతు.. ఆంత్రాక్స్ న్యూమోనియా.. చైనాలో వెలుగులోకి..

కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. వేరియంట్స్, ఫంగస్ పేరుతో భయాందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఆవిర్భవించిన చైనాలో ఆంత్రాక్స్ న్యూమోనియా కేసు ఒకటి వెలుగుచూసింది. హెబీ ప్రావిన్స్ ఉత్తరాన గల చెంగ్డే నగరంలో కేసు బయటపడింది. దీంతో మరింత భయాందోళన కలుగుతుంది. సదరు రోగికి పశువులు, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్ న్యూమోనియా వచ్చినట్టు తెలిసింది. అతనిని అంబులెన్స్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fKaoK8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour