Monday, 16 August 2021

సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా హైదరాబాద్ ఎన్ఐఏబీ: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు, పీఎంకేర్ ఫండ్స్

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను పరీక్షించి, అనుమతులు జారీ చేసేందుకు కేంద్రం మరో సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబొరేటరీ (సీడీఎల్‌) ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారులు సోమవారం ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయో టెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)ని సీడీఎల్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iQuAM8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour