Monday, 16 August 2021

Afghanistan: ప్రపంచ దేశాలకు భారత్ సారథ్యం: కేంద్రమంత్రి జైశంకర్‌కు అమెరికా ఫోన్ కాల్

న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలపై భారత్ అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. కార్యాచరణ లోకి దిగింది. తాలిబన్లు ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నిటి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్న నేపథ్యంలో- వాటికి నాయకత్వాన్ని వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇదివరకట్లాగే తాలిబన్ ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g8L1l4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour