Thursday, 12 August 2021

దారుణం: భర్త ఎదుటే కారులో మహిళపై సామూహిక అత్యాచారం, ముగ్గురు యువకుల అరెస్ట్

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త ఎదుటే ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, వారిని అడ్డగించి ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల్ ప్రకారం.. రాజస్థాన్ బార్మర్‌కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాకు ద్విచక్ర వాహనంపై బలయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iBKHwW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour