Thursday, 12 August 2021

జగన్ తో పోరాడి గెలిచిన ఒకే ఒక్కడు- సర్కార్ ఎత్తులన్నీ చిత్తు-రాజా మజాకా ?

ఏపీలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీతో పాటు ఇతర విపక్షాలు టార్గెట్ చేస్తున్నప్పుడు వైఎస్ జగన్ అసహనంగా కనిపించేవారు. విపక్షం చేస్తున్న రాజకీయాలతో పోలిస్తే మంచి రాజకీయాలు చేస్తానని, తనకు ఓటేయాలని పదే పదే ప్రజల్ని అభ్యర్ధించేవారు. కానీ ఓసారి అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ సగటు రాజకీయ నేతగా మారిపోయారు. గతంలో తనను టార్గెట్ చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fWWlRo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour