Wednesday, 4 August 2021

హైకోర్టులో ఊరట: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు

అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావుకు హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం ఆయనకు బెయిల్ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. తనపై కావాలని అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమా హైకోర్టును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VcYPnH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour