Wednesday, 4 August 2021

కేరళలో కరోనా విజృంభణ ; థర్డ్ వేవ్ సంకేతం.. నిపుణుల బృందం నివేదికతో భారత్ లో కొత్త ఆందోళన !!

కేరళ రాష్ట్రంలోకరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒకప్పుడు కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కేరళలో క్రియాశీల కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు టెన్షన్ పుట్టిస్తోంది .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ft8ywZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour