Sunday, 22 August 2021

ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం, రోమ్ ఒలింపియన్ షాహిద్ హకీమ్ కన్నుమూత

బెంగళూరు: ప్రముఖ భారత ఫుట్‌బాల్‌ క్రీడా దిగ్గజం షాహిద్‌ హకీమ్‌(82) గుండెపోటుతో కన్నుమూశారు. గుల్బర్గాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత సంవత్సరం కోవిడ్‌ను జయించిన హకీమ్‌.. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. హకీమ్‌ 1950 -1960 మధ్యలో భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు విశిష్ట సేవలను అందించారు. సెంటర్‌ హాఫ్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XNifQV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour