మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. బెలూన్ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని చింద్వారా,ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఆదివారం(ఆగస్టు 22) చోటు చేసుకున్న ఈ ఘటనల్లో... తాజుద్దీన్ అన్సారీ(70),షేక్ ఇస్మాయిల్(70),గీతాదేవీ(40),లల్లా(30) అనే వ్యక్తులు మృతి చెందారు.వీరిలో ఒకరు గ్యాస్ బెలూన్లు విక్రయించే వ్యక్తిగా చెబుతున్నారు. మరికొందరు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y9yVOT
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment