Monday, 23 August 2021

నితీశ్ కు ఓకే- జగన్ కు నో రెస్పాన్స్ : ప్రధాని దూరం పెట్టారా -సీఎం దూరమయ్యారా..!!

వైఎస్సారా్ కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో ఇటు ఏపీలో అధికారంలోకి రావటంతో పాటుగా సంఖ్య పరంగా లోక్ సభలో అతి పెద్ద నాలుగో పార్టీగా ఎదిగింది. లోక్ సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఆరుగురు సభ్యులు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీఏ భాగస్వామిగా-బీజేపీకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3grNZBt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour