ఆఫ్గనిస్తాన్ను తాలిబన్లు వశం చేసుకున్నాక అక్కడ అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోంది. తాలిబన్ల రాజ్య స్థాపన ముఖ్యంగా మహిళల మనుగడకే పెద్ద ముప్పులా పరిణమించింది. షరియా చట్టాలకు లోబడి వారి హక్కులను గౌరవిస్తామని.. కాపాడుతామని చెప్పిన తాలిబన్లు... ఎక్కడా ఆ మాటను నిలుపుకోవడం లేదు. సరికదా.. మహిళల పట్ల వారి అరాచకాలు శృతిమించిపోయాయి. మహిళలను హింసించడం,సెక్స్ బానిసలుగా మార్చడమే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WiziJX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment