తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. జిల్లాలు,జోనల్,మల్టీజోనల్ పోస్టులుగా ఉద్యోగాలను పునర్యవ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జోన్లు,మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ అగస్టు,2018లో ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణను 36 నెలల్లోగా పూర్తి చేయాలి. ప్రస్తుత నెలతో ఆ గడువు పూర్తవనుండటంతో ప్రభుత్వం తాజాగా దీన్ని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CnGhlb
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment