Friday, 6 August 2021

జగన్ ప్రభుత్వాన్ని కూల్చేలా బీజేపీ కుట్ర -వార్ బిగిన్ : టీడీపీతో మిలాఖత్ సంకేతాలు..!!

వైసీపీ-బీజేపీ మధ్య రాజకీయ అంతరం పెరిగిపోతోంది. కొద్ది కాలం క్రితం వరకు ఏపీలో రాజకీయంగా వేర్వేరుగా కనిపించినా...కేంద్రం స్థాయిలో రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య సత్సంబంధాలే కొనసాగాయి. పార్లమెంట్ సమావేశాల తీరు నుంచి ఒక్క సారిగా వైసీపీలో మార్పు మొదలైంది. ఇక , తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత ఒక్క సారిగా వైసీపీ మంత్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VDwIhi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour