Tuesday, 3 August 2021

ప్రభుత్వ సమాచారం లీక్ - ముగ్గురు అధికారులపై వేటు: జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం..!!

ప్రభుత్వ ఆర్దిక వ్యవహారాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉద్దేశ పూర్వకంగా లీక్ చేసారనే కారణంతో ముగ్గురు అధికారుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ ఆర్దిక శాఖలో పని చేస్తున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఆర్దిక శాఖ వ్యవహారాల పైన మీడియాలో వస్తున్న కథనాల పైన విజిలెన్స్ ఫోకస్ పెట్టింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Cda0NA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour