Tuesday, 3 August 2021

జగన్ కు రిటైర్డ్ ఐఏఎస్ ల షాక్ ? కేంద్రం సాయం కోరే అవకాశం-అదే జరిగితే భారీ నష్టం

ఏపీలో నానాటికీ దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితితో జీతాలు, పింఛన్లు సకాలంలో ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఇప్పుడు కొందరు రిటైర్డ్ ఐఏఎస్ లు భారీ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అసలే అప్పులతో నడుస్తున్న ప్రభుత్వంలో తమకు పింఛన్లు సకాలంలో అందడం లేదని ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు అఖిల భారత అధికారులు వ్యూహరచన చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం జగన్ సర్కార్ కు తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WJni4c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour