Tuesday, 24 August 2021

భారత్ కు ఊరట .. ఒక శాతం కంటే దిగువకు క్రియాశీల కేసులు, భారీగా రికవరీలు.. తాజా లెక్కలివే !!

భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రియాశీల కేసుల రేటు తగ్గటం, రికవరీ రేటు పెరగడం భారత్ కు బిగ్ రిలీఫ్ ఇస్తుంది. గత 24 గంటల్లో భారతదేశం 25,467 కొత్త కోవిడ్ కేసులను నివేదించింది. ఇది నిన్న 25,072 కంటే కొంచెం ఎక్కువ అయినప్పటికీ కరోనా క్షీణత దిశగా పయనిస్తూ ఉండడం ఒకింత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UIyuO1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour