బాలికలపై ఆకృత్యాలు మాత్రమే కాదు, బాలురపై లైంగిక దాడులు కూడా ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. సమాజంలో చిన్నారులకు రక్షణ లేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఆడా మగా తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. నాగరిక సమాజంలో ఆటవికత రాజ్యమేలుతుంది. నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. పెళ్లి చేసుకుంటాననిలో ఘటన చెప్పి బాలికను లాడ్జికి తీసుకెళ్ళి అత్యాచారం ; ద్వారకా తిరుమల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3B3mOoz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment