Wednesday, 18 August 2021

ఆఫ్ఘన్ పౌరులకు భారత్ ఆశ్రయం-కేంద్రం మల్లగుల్లాలు-అడ్డంకిగా ఎన్నార్సీ, వలసదారుల నిబంధనలు

తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర దేశాలకు వలసపోతున్న అక్కడి పౌరులకు ఆశ్రయం ఇచ్చే విషయంలో పలు దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటికే అందరి కంటే ముందుగా బ్రిటన్ వారికి ఎలాంటి పాస్ పోర్టు లేకుండా వచ్చి ఆశ్రయం పొందేందుకు వీలు కల్పించింది. దీంతో బ్రిటన్ కంటే ఆప్ఘన్ కు మిత్రదేశం అయిన భారత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2W3vgF0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour