Wednesday, 18 August 2021

బాబు క్రియేషనే భ్రమరావతి, వారిని పరామర్శించి నాన్నారు ఎంత న్యాయం చేశారో చెప్పమన్న సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రమ్య హత్య కేసు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పక్షం నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ, లోకేష్ పరామర్శల పర్వంపై విరుచుకుపడుతోంది. రమ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నాడని, ఎక్కడ శవం వుంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iU7NyX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour