Monday, 30 August 2021

ఏపీ నెక్స్ట్ సీఎస్ జవహర్ రెడ్డి..!! రేసులో సహానీ-శ్రీలక్ష్మి : సీఎం జగన్ చూపు ఎవరి వైపు..!!

ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ వచ్చే నెల నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. మూడు నెలల పదవీ కాలం పొడిగింపుతో సెప్టెంబర్ 30తో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో...తరువాత కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లొ మొదలైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సహానీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WDTZR1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour