Monday, 30 August 2021

ఉజ్జయిని: ‘ముస్లిం చిరువ్యాపారిని బెదిరించి జై శ్రీరాం అనిపించిన యువకులు’

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ ముస్లింతో బలవంతంగా జైశ్రీరాం అని పలికించారన్న ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తుక్కు వ్యాపారం చేసే ఆ వ్యక్తిని జైశ్రీరాం అనాలంటూ బలవంతం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉజ్జయినికి 60 కిలోమీటర్ల దూరంలోని ఝరడా స్టేషన్ పరిధిలోని సేంకలీ గ్రామంలో జరిగింది. దీనిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zxnLVU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour