Thursday, 12 August 2021

ఇంగ్లాండ్‌లో దారుణం: పార్కులో వాకర్లపై..: పరిస్థితి అదుపులో ఉందన్న హోం మంత్రి ప్రీతి పటేల్

లండన్: ఇంగ్లాండ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. ఇంగ్లాండ్ నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్ సిటీలో ఆ దేశ కాలమానం ప్రకారం..గురువారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. అనంతరం కాల్పులకు తెగబడ్డ దుండగుడు కూడా తనను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AylGc4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour