Thursday, 12 August 2021

కాందహార్ కూడా తాలిబన్ల వశం: ఏంబసీని ఖాళీ చేయిస్తోన్న అమెరికా, బ్రిటన్

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు విజృంభిస్తోన్నారు. కొద్దిరోజులుగా ఒక్కొక్క నగరాన్నీ తమ వశం చేసుకుంటూ వస్తోన్న తాలిబన్లు.. మరింత రెచ్చిపోతోన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పట్టు పెంచుకుంటోన్నారు. ఇప్పటిదాకా తొమ్మిది ప్రావిన్స్‌‌లకు చెందిన రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. మరిన్ని నగరాలపై జెండా ఎగురవేశారు. దేశ రాజధాని కాబుల్‌ను చుట్టుముట్టారు. దాన్ని కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఎంతో సమయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m4QjCh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour