Wednesday, 11 August 2021

బీజేపీకి జగన్ మరో షాక్- అమిత్ షా శ్రీశైలం టూర్ కు డుమ్మా- మంత్రితోనే సరి-సర్వత్రా చర్చ

ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో అసహనంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు అనర్హతతో పాటు ఏపీకి రావాల్సిన విభజన హామీలు, ఇతరత్రా అంశాల్లో కేంద్రం నుంచి మద్దతు కరువవుతున్న పరిస్ధితుల్లో జగన్ కాషాయ దళానికి దూరమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jM9qOC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour