Wednesday, 11 August 2021

ఏపీకి చల్లని కబురు: రానున్న రెండురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 16 నుంచి జోరు వానలు

అమరావతి/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవిని తలపిస్తున్న ఎండల నుంచి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ అధికారులు వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తరకోస్తా మీదుగా ఉపరితల ద్రోణి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fV9zyb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour