Tuesday, 31 August 2021

చమురు కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: సుమారు రెండు నెలల పాటు వాహనదారులను బెంబేలెత్తించాయి చమురు సంస్థలు. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుకుంటూ పోయాయి. ఈ ఏడాది మే 4వ తేదీన మొదలైన ఇంధన ధరల పెరుగుదల సుమారు రెండు నెలల పాటు యథేచ్ఛగా కొనసాగింది. పెంచడానికి ముందురోజు 75 రూపాయలకు కాస్త అటు, ఇటుగా ఉన్న ఫ్యూయల్ ప్రైస్.. వంద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3juSxca
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour