Tuesday, 31 August 2021

ఏపీలో 3 నెలల్లో2.28 లక్షల ఫించన్ల నిలిపివేత: ఇక..ఏ నెలకు ఆ నెలే : షాకింగ్ నిర్ణయాలతో నష్టమేనా..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఉదయం తమ వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇస్తున్న సామాజిక పెన్షన్ల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు గొప్పగా ప్రచారం చేసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చే సమయంలో రెండు వేల పెన్షన్ నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. అదే విధంగా తాజాగా జరిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t5Pjip
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour