Sunday, 15 August 2021

మేఘాలయ హోంమంత్రి రాజీనామా... షిల్లాంగ్‌లో కర్ఫ్యూ... ఆ ఎన్‌కౌంటర్‌తో చెలరేగిన హింస

మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు. నాలుగు జిల్లాల్లో 48గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తిరుగుబాటు సంస్థ అయిన నేషనల్ లిబరేషన్ కౌన్సిల్‌(HNLC) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రికి రాసిన రాజీనామా లేఖలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k004yC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour