Sunday, 15 August 2021

75వ స్వాతంత్ర్య దినోత్సవం: 'పార్లమెంటు ప్రమాణాలు పడిపోతున్నాయి' - సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌.వి. రమణ

చట్టాలను రూపొందించడంలో పార్లమెంటు ప్రమాణాలు కొంతకాలంగా పడిపోతూ వస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. చట్టసభల్లో చర్చలు జరిగే విధానంపైనా ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సుప్రీం కోర్టు ఆవరణలో ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణ సమయంలో రమణ మాట్లాడారు. ‘‘చట్టాల్లో చాలా అసందిగ్ధత, అస్పష్టత కనిపిస్తున్నాయి. వీటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k0Q0pl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour