Friday, 20 August 2021

అఫ్గానిస్తాన్: పాకిస్తాన్‌తో సరిహద్దులను మూసేసిన తాలిబాన్లు, భారత్‌లో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగే అవకాశం

కాబుల్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం, భారత్-అఫ్గానిస్తాన్‌ల వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనావేశారు. ఇప్పుడు అదే జరుగుతోంది. సరిహద్దుల వెంబడి వాణిజ్యాన్ని తాలిబాన్లు నిలిపివేశారని భారత్ వెల్లడించింది. భారత్-అఫ్గాన్‌ల మధ్య వాణిజ్యంలో పాకిస్తాన్ భూభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాక్ రహదారుల మీదుగా భారత్, అఫ్గాన్‌ల వాణిజ్య వాహనాలు తిరుగుతుంటాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D42kxM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour