కాబుల్ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం, భారత్-అఫ్గానిస్తాన్ల వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనావేశారు. ఇప్పుడు అదే జరుగుతోంది. సరిహద్దుల వెంబడి వాణిజ్యాన్ని తాలిబాన్లు నిలిపివేశారని భారత్ వెల్లడించింది. భారత్-అఫ్గాన్ల మధ్య వాణిజ్యంలో పాకిస్తాన్ భూభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాక్ రహదారుల మీదుగా భారత్, అఫ్గాన్ల వాణిజ్య వాహనాలు తిరుగుతుంటాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D42kxM
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment