Friday, 20 August 2021

ఉద్యోగం ఇప్పిస్తానంటూ లాడ్జీకి తీసుకెళ్లి రేప్: నగ్నవీడియోలు తీసి పలుమార్లు ఘాతుకం

అమరావతి: రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరులో ఈ ఘటన జరగడంతో ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కొత్తపేట పోలీసులకు కేసును బదిలీ చేశారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sE8W18
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour