Saturday, 7 August 2021

టీడీపీకి కలిసొచ్చిన పులిచింతల- నాడు వైఎస్, నేడు జగన్ టార్గెట్-పాత రాజకీయానికి పదును

ఏపీలో కృష్ణానదీ వరద ప్రవాహానికి పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిన ఘటన కలకలం రేపుతోంది. ఆధునిక కాలంలో ఓ ప్రాజెక్టు గేటు ఊడిపోవడాన్ని కనివినీ ఎరుగని ఘటనగా నిపుణులు అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు సైతం దీనిపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వీరి సంగతి ఎలా ఉన్నా విపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం తమ పాత రాజకీయానికి పదును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iuKRGt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour