Saturday, 7 August 2021

భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు : 38,628 కొత్త కేసులు, 617 మరణాలు

గత కొద్ది రోజులుగా 40వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు కాస్త నెమ్మదించాయి. తాజాగా 40 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదు కావడం కాస్త రిలీఫ్ ఇస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 38,628 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఈరోజు నమోదైన కేసులు నిన్నటి 44,643 కేసుల కంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fEA2jp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour