Friday, 27 August 2021

హైదరాబాద్ పోలీసులను ఫాలో అవ్వండి: మైసూరు గ్యాంగ్‌రేప్‌పై హెచ్‌డీ కుమారస్వామి

బెంగళూరు: ఇటీవల మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కర్ణాటక రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ప్రభుత్వం, పోలీసులపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తాజాగా, జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఘటనపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేగాక, 2019లో హైదరాబాద్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jmNeeT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour