Friday, 27 August 2021

వ్యాక్సిన్ కంపల్సరీ.. లేదంటే రూ.15 వేల ఫైన్.. ఎక్కడ అంటే

కరోనాకు వ్యాక్సినే శ్రీ రామ రక్ష.. అందుకే అందరూ కంపల్సరీ వేసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగస్తులకు వ్యాక్సిన్‌ ఇప్పిస్తున్నాయి. దేశంలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానం వల్ల వైరస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mFXQaO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour