Monday, 23 August 2021

రోడ్లు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, విమానాశ్రయాలు.. అన్నీ ప్రైవేటుకు ఇచ్చేస్తాం - ప్రెస్ రివ్యూ

రోడ్లు, రైళ్లు, విద్యుదుత్పత్తి, సరఫరా నుంచి.. గ్యాస్‌ పైప్‌ లైన్లు, మైనింగ్‌, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మైదానాల దాకా.. అంతగా ఆదాయం రాని, వినియోగంలో లేని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. తద్వారా.. 2022 నుంచి 2025 వరకూ.. అంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WoaNeu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour