Monday, 23 August 2021

గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్: \"మీ దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి\"... భారత్‌కు 'కాబుల్ కసాయి' సలహా

అఫ్గానిస్తాన్ భవిష్యత్తు గురించి ప్రకటన జారీ చేయడానికి బదులు, భారత్ తమ దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని ఒకప్పుడు 'కాబూల్ కసాయి'గా పాపులర్ అయిన అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్ అన్నారు. అఫ్గానిస్తాన్‌లోని మరో తీవ్రవాద గ్రూప్ హిజ్బ్-ఎ-ఇస్లామీ నేత హిక్మత్‌యార్ ఆదివారం కాబుల్‌లో పాకిస్తాన్ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ybK4Ps
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour