Monday, 2 August 2021

జీతాల కోసం మున్సిపల్ కార్మికుల ఆందోళన, అరెస్ట్ లతో ఉద్రిక్తం.. జగన్ సర్కార్ పై లోకేష్ సీరియస్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. గత ఐదు నెలలుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. జీతాలు లేక కార్మికులు ఆందోళన బాట పట్టారని పేర్కొన్న నారా లోకేష్ మున్సిపల్ కార్మికులకు బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rLpRhE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour