ఆరేళ్ల క్రితం రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను వాడుతూ ఇప్పటికే ప్రత్యర్ధులపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 66ఏ వినియోగంపై తమ అభిప్రాయాలు చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఇప్పటివరకూ ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xjkbMX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment