Monday, 2 August 2021

ఐటీ చట్టం సెక్షన్ 66పై సుప్రీంకోర్టు నోటీసులు-రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ

ఆరేళ్ల క్రితం రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను వాడుతూ ఇప్పటికే ప్రత్యర్ధులపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 66ఏ వినియోగంపై తమ అభిప్రాయాలు చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఇప్పటివరకూ ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xjkbMX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour