Wednesday, 25 August 2021

తాలిబన్ల వేగం ఆశ్చర్యానికి గురిచేసింది, భారత్ వైపు వస్తే జవాబు కఠినంగానే: సీడీఎస్ బిపిన్ రావత్

న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్‌ల ఆధీనంలోకి ఆప్ఘనిస్థాన్ వెళ్లడంపై భారత త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకుంటారనే విషయం ఊహించిందేనని, అయితే, ఇంత వేగంగా ఆధీనంలో తీసుకుంటారనేది ఆశ్యర్యానికి గురిచేసిందని అన్నారు. ఇండియా-యూఎస్ పార్ట్నర్‌షిప్: సెక్యూరింగ్ 21 సెంచరీ అనే అంశంపై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wmrd6T
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour