Wednesday, 25 August 2021

పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది కోసం 2 కోట్ల అదనపు కరోనా వ్యాక్సిన్లు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనావైరస్ వ్యాప్తి తగ్గడంతో విద్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం వరకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్లకుపైగా వ్యాక్సిన్లను కేటాయించింది. ఈ అదనపు కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gxLxJG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour