Monday, 30 August 2021

తాలిబన్లకు ఐరాస భద్రత మండలి వార్నింగ్: భారత్ సారథ్యంలో..కీలక తీర్మానం

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత.. ఇదివరకట్లాగే ఆ దేశం భయానక ఉగ్రవాదులకు అడ్డగా మారే అవకాశం ఉందనే భయాందోళనలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమౌతోన్నాయి. ఇస్లామిక్ స్టేట్స్, అల్-ఖైదా, జైషె మహ్మద్, లష్కర్-ఎ- తొయిబా వంటి టెర్రరిస్ట్ అవుట్ ఫిట్స్ అన్నీ తాలిబన్ల పరిపాలనలో మళ్లీ పునరుజ్జీవం పొందుతాయని, పొరుగు దేశాలపై దాడులకు పాల్పడుతాయనే ఆందోళనలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yb2SC2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour