వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత.. ఇదివరకట్లాగే ఆ దేశం భయానక ఉగ్రవాదులకు అడ్డగా మారే అవకాశం ఉందనే భయాందోళనలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమౌతోన్నాయి. ఇస్లామిక్ స్టేట్స్, అల్-ఖైదా, జైషె మహ్మద్, లష్కర్-ఎ- తొయిబా వంటి టెర్రరిస్ట్ అవుట్ ఫిట్స్ అన్నీ తాలిబన్ల పరిపాలనలో మళ్లీ పునరుజ్జీవం పొందుతాయని, పొరుగు దేశాలపై దాడులకు పాల్పడుతాయనే ఆందోళనలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yb2SC2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment