Monday, 30 August 2021

అమెరికా నిష్క్రమణ-తాలిబన్ల సంబరాలు-కాచుకుని ఉన్న 2వేల మంది ఐసిస్-బైడెన్ పిరికితనమంటున్న రిపబ్లికన్లు

ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా యుద్ధం ముగిసింది. ఆఫ్గన్ గడ్డపైనుంచి తమ సేనలను అమెరికా పూర్తిగా ఉపసంహరించుకుంది. చెప్పినట్లుగానే ఆగస్టు 31 లోపు సైన్యంతో పాటు అమెరికన్ పౌరుల తరలింపు ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పుడిక ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లను నిలువరించగల శక్తి అంటూ ఏదీ లేదు. అందుకే ఈ సందర్భాన్ని వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమకు పూర్తి స్వాతంత్య్రం లభించిందని ప్రకటించారు. బాణసంచా పేలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jt2eI8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour