Thursday, 12 August 2021

జగన్ ఆస్తుల్లో సగం షర్మిలకు-రఘురామ సంచలనం-విజయసాయి సిద్ధాంతం ప్రకారమే-ఆ విషయంలో వెంకన్న భక్తులు ప్రతిఘటించాలని

వైసీపీ ప్రభుత్వ విధానాలు,ఆ పార్టీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు విమర్శలు ఎక్కుపెడుతున్న రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు... తాజాగా సీఎం జగన్ వ్యక్తిగత అంశంపై స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తుల్లో సగం ఆస్తులను ఆయన సోదరి షర్మిలా రెడ్డికి ఇవ్వాలని అన్నారు.జగన్ విజయంలో సగం పాత్ర పోషించిన షర్మిలకు సగం ఆస్తులు దక్కాల్సిందేనన్నారు. విజయసాయి రెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yGLceV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour